శేషేంద్ర శర్మ పసిడి పలుకులు
*కవిత్వం బతుకు తెరువు కాదు .... జీవన విధానం
*వచనంలో ఏది చెప్పాడనే దానికి స్దానమున్నట్లే కవిత్వంలో ఎట్లా చెప్పాడనే దానికే ప్రధాన స్థానం ఉంటుంది .
*వర్తమాన తెలుగు మహా కవులు కవిత్వపు కల్తీ లేని స్వచ్చమయిన వచనమే రాస్తున్నారు .
*ప్రతి కవితా ఎలా ఉండాలి ? ... .. చదివి పాఠకుడు చావాలి . కొత్త జన్మ ఎత్తాలి .
*కవి నడుస్తున్న మానవతా సంక్షిప్త శబ్ద చిత్రం .
- గుంటూరు శేషేంద్ర శర్మ
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి