విదుర నీతి
మహాభారతంలో విదురుడు ధర్మరాజు కు చిన్నాన్న(బాబాయ్).
ఆయన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ధర్మరాజుకు చెప్తూ ..
"నీ దేశం లో ఎక్కడైనా నాస్తికులు వున్నారా లేదా అని వేగుల ద్వారా తెలుసుకో. వారిని వెంటనే అంతం చేయించు" అని చెప్తాడు.
ఇప్పుడు మనం బ్రతికి ఉన్న కాలం లో కూడా అదే జరుగుతోంది.
అందుకే కదా ..
గోవింద్ పన్సార్ ..
నరేంద్ర దబొల్కర్ ..
గౌరీ లంకేశ్ ..వంటి వారిని దారుణంగా హత్య చేసి చంపేశారు..
ఇంకా మేధావులకు, హేతువాదులకు రకరకాల బెదిరింపులు అక్రమ కేసులు ఎదురవుతున్నాయి . ఇదంతా భారత కథ నుంచి పాలకులు నేర్చుకున్నవే.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి