శాంతినారాయణ గారితో ఇంటర్వూ



                 చిన్నానాటి విశేషాలు చెప్పండి సార్
నా బాల్యమంతా సింగనమల తాలూకా లోని బండమీదపల్లే లో జరిగింది . పుట్టింది అక్కడే.  అమ్మ
శేషమ్మ నాన్న వెంకటస్వామి.వారిద్దరూ ది వంగ తు లై నా రు.
     మాది వ్యవసాయకూలీ కుటుంబం. విద్యాగంధం ఏమీ లేని కుటుంబం . నేను పెద్దకొడుకును. ముగ్గురు చెల్లెళ్ళు. ఇద్దరురు తమ్ముళ్ళు. పుట్టి నది 1.7.1946లో. సన్నకారు రైతులద గ్గ  ర ఒక ఎకరా పొలం కౌలుకు తీసుకుని పని చేసి బతికే వాళ్ళం . తమలపాకులు అమ్మి జీవనం గడిపే వాళ్ళం . ఎలిల్మెంటరీ స్కూలులో చదివే తప్పుడే తమలపాకులు అమ్మడానికి పోయేవాన్ని. సింగనమల హై స్క్కూలులో చదవడానికి మా ఎలిమెంటరీ స్కూల్ సారు మదనగోపాల్ గారు నాకు మాట సాయం చేసినారు   . ఆయన       చిత్తరంజన్ దాస్      హెడ్ మాస్టారు దగ్గరకు పోయి కలవమని చెప్పినాడు. ఆయన కలిశాను.     ఆయన  నన్ను   కన్నబిడ్దలా చూసుకున్నాడు. డిగ్రీ     వరకు ఆయనే నన్ను చదివించాడు.     ఆయన లేకపోతే నేను ఈ రోజు ఇలా ఉండగలిగి వుండేవాడిని కాదు. రుశ్య శ్రుంగ

కొండల్లో  గడ్డికి పోయి ఎనుములకు తీసుకొచ్చేవాన్ని. .       పదో   తరగతి   పరీక్షలు అనంతపురం లో సెంటరు గా  వేసినారు.              11రోజులు పరీక్షలు. కరెంటు ఆఫీసు దగ్గర గొడపక్కన చిన్న గుడారం వేసుకొని అక్కడే రొట్టెలు చేసుక్కొని  లైటుకింద చదువుకున్నాను. మాకు అనంతపురం  లో   ఎవరూ తెలియదు. లాడ్జిల్లో వుండే స్తోమత లేదు. పదవతరగతి అయ్యాక కూలీ పనికి పోయినాను. కూలీ డబ్బులతో ప్యాంటు చొక్కా కొనుక్కున్నాను. అది నాకు అప్పట్లో లో ఒక కల.

మీ ఉన్నత విద్యావిశేషాలు సార్ 

 మ లేరియా డిపార్టుమెంటులో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు ఆదోనిలో  పనిచేసినాను. కానీ నాకు అది
నచ్చలేదు. చిత్తరంజన దాస్ సారు నన్ను ఒరియంటల్
 కళాశాల లో తిరుపతిలో     లో చదవడానికి పంపించినారు.
. అక్ల్క్కడ క్జ్ప్రాచీన సాహిత్యం అధ్యానం చేసినాను. చదో పద్యాలు ,లవధానం చేయడం నేర్చుకున్నాను. అవి గొప్పవాని ఆ రోజుల్లో అనుకునేవాన్ని. నాగ సిద్దారెడ్డి , త్రిపూయర్నేని మాకు క్లాసులకు వచ్చి  చెప్పేవారు. వారిప్రభవతో నేను మారిపోయినాను. 1969లో విద్వాన్ పూటిల్ చేసిల్నాను. టీచరుగా నాకు సింగనమల స్కూలులోనే వచ్చింది. మా హెడ్మాస్టరు దగ్గరే నేను టీచరుగా  చెరిల్నాను.
సాహిత్యం లోకి  ప్రవేశం ఎలా జరిగింది.
1973 లో విమల గారితో నా వివాహం జరిల్గింది. ఆమె కూడా రాయదుర్గం లో టీచరుగా పనిచేసిల్సేది. అప్పట్లో మ్నాత్రా ఛందస్సులో గేయాలు రాసేవాడిల్ని. అవధానాలు చేసే వదిల్ని. ఇనాక్ రామచంద్రయ్య గాడేపల్లి కుక్కటేశ్వరరావుమొదలైల్నా కవుల సమావేశాలకు హాజర్యీవదిల్ని. సిల్నారే సాహిత్యాన్ని అధ్యానం చేసిల్నాను. మొదల్తో ప్రేమకథలు రాసిల్నానుజ్. 1972లో రాక్ల్తపుముద్ద పిలిచింది కథాసంపుటి వేసినాను. 19766లో నడిల్రేయినగరం కవితా సంపుటి వేసినాను. ఇడి గేయసంపుటి. 19766 లో రాస్తా కథల సంపుటి తీసుకొచ్చాను. 1978 నాటికి నాలో మార్పు వచ్చింది. అవధానానికి స్వస్తి పలికినాను. అదిల్ సర్కస్ ఫ్ఫెట్ లాంటిదని నాకు ఆర్తమైంది. నా భావజాలం లో మార్పు వచ్చింది. 1980లో మాధురి ప్రమ నవల రాసిల్నాను.
             సింగమనేని గారి జూదం కథాసంపుటి నాకు ప్రరారన్ ఇచ్చింది. 1985లో దళారి కథ ఆంధ్రప్రభలో అచ్చయింది. 1999లో పల్లేరు ముల్లు కథాసంపుటి రాసిక్నాను. 2000లో క్పెన్నేటి మలుపు లు నవల రాసిల్నాను. తెలుగు దేసం అహికారంలోకి వచ్చినాక్ వఛ్కి నా మార్పులను ఇందులో ప్రస్తావిల్ఞ్చాను. 1989లో జిల్లా రచయత సంగం  పుంరుద్ధరన్ చేసినాము. కథ , కవిల్త్వం పై వర్కు షాపులు నిర్వహించినాము. నేను ప్రధాన కార్యదర్శిగా డా.బుచ్చిరెడ్డి అధ్యక్షులుగా దాటిల్తోట నాగిల్రెడ్డి గౌరవాధ్య్క్షులుగా ఉండినాము. 2000 నుండి 2004 వరకు కలామ్ కథలు వార్తలో రాసిల్నాను. మాండలికం లో రాసినాను. 2004 లో నాగలికట్ట సుద్దులుగా వచ్చింది. నమ్ముకున్న రాజ్యం కథల సంపుటి 2004 లో వచ్చింది. 1976లో రాయదుర్గం లో వుండగా చైథంక్య బహరతి ని సాపించాము. క్లమ్బదూరి సాక్ నబీ రసూల్ కేరే జగదీష్ , కాటమ్ govilndapppanenu కలసి జాతీయ కవి సమ్మేళనం జరిపాము.
2003-2004 లో కరువు విపరీతంగా వచ్చింది. ఆత్మహత్యలు పెరిగినాయిక్.రైల్తుయాత్మహత్య నివారణా యాత్ర రచయల స్నగమ్ తార్పున చేసినాము. ఇనుప గజ్జల తాళి  కతా సమూతి వేసిల్నాము. 2014 లో కొండచిలువ కథల స్మపుటి, 2017లో బతుకుబండికథలసంపుటి, కొత్త అక్షరాలమై కవితా సంపుటి తీసుకొచ్చాను.
ప్రస్తుత సాహిత్య ధోరణులు  మీ అభిప్రాయం
ఉద్యమాల ద్వారా సాహిత్యం వచ్చింది. చుండూరు పాదిరికుప్పం కారంచేడు లో దళితులపై జరిగిన సంఘటనల ద్వారా దళిత సాహిత్యం వచ్చింది. అంతరానివాసంతం , పంచమం, ఉక్కుపాదం, నిప్పులవాగు , ఎదురగ్గి , అద్దంలో చందమామ ఇవన్నీ దళిల్టా సాహిత్యాన్ని ప్రతిబింబించే నవలలు. బహుజన చైతన్యం వచ్చాక్ల వృల కథలు వచ్చాయి. చిక్కనవుతున్నపాత వచ్చింది. కుర్చీ నాటకం విల్జయ భాస్కర్ రాసినారు. రాశాని, వెంకటకృల్ష్ణ, పెద్దిల్న్తి అశోక్ కుమార్ మెదలైల్నా రచయితలు వెలుగు లోకి వచ్చారు. తరువాత వచ్చిన స్త్ర్రీ వాదం ద్వారా నీలిమేఘాలు కవితాసంకలన్మ్ వచ్చింది. ఇల్లాలకాగానే,నుశీల్గుడ్డ కథలు వచ్చాయి. ఓల్గా ఆక్లాశంలో శం, స్వేచ్చ నవలలు వచ్చాయి. రాజకీయ కథలు వచ్కాయి. ద లిత స్త్రీవాదం  వచ్చాక జూపాక సుభద్ర, జాజుల గౌరి వచ్చారు. ఇల్ప్పుడు మునుపటి బలం ద్స్త్రీవాదానికి లేదు. మైల్నారిటీ వాదం వచ్చింది. షాజహానా,స్కైబాబా వేంపల్లి షరీఫ్ మెదలైల్నా వారంతా మైల్నార్తిల్ వాదాన్ని తీసుకెళుతున్నారు.
                         ప్రస్తుతం ప్రాంతీయ అస్తిత్వం ప్రబలంగా వుంది. ఇల్దే సాహిల్త్యానికి గుర్తింపును ఇస్తోంది. నీరు నేల  మనిషి నావల్ సుంకొజీ దేవేంద్రాచారి తీసుకొచ్చాడు. హంద్రీ నీవాగానం వెంకటకృష్ణ రాస్నాడు. ఒక్కవాన చాలు , సప్తభూమి నవలలు ప్రాంతీయ ఆస్తిస్త్వాన్ని తెల్పే నవలలు .
                 విమర్శా రంగంలో రాచపాలెం ,సింగమనేని , కిన్నెర శ్రీదేవి మొదలైన వారు రాయలసీమలో ఉన్నారు.
మాండలికం పై మీ అభిప్రాయం
  పాత్రోచిత సంభాషణాల్లో మాండలికం తప్పని సరిగా రాయాలి.
మీ ప్రాపంచిక దృక్పథం
శ్రమములోన బుట్టు సర్వాంబు తానౌను అని వేమన చెప్పిన శ్రమను అనమ్ముతాను. శ్రమే సమాజానికి మూలం . హేతువాదాన్ని , బౌతిక వాదాన్ని నమ్ముతాను. ఏ రచనైనా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. కళాత్మకత జోడించాలి.
మీఋ చేస్తున్న సాహితీ సామాజిక సేవ
విమలా శాంతి సాహిత్య సామాజిక సమితిని ఏర్పాటు చేసి సమాజం కోసం, సాహిత్యం కోసం కృషి చేసేవారిల్ని సన్మానించడం చేస్తున్నాను. సాహితీ సృజన చేస్తున్న వారి కథలకు ,కవిత్వానికి ప్రతి సంవత్సరం ఒక బహుమతిని పురస్కారాన్ని అందిస్తున్నాను. 
మీ ఋ అందుకున్న పురస్కారాలు
బిఎస్ రాములు విశాల శాంతి పుర్స్కారామ్, కోడేపూడి శ్రీనివాసరావు స్మారక పురస్కారం , స్వర్ణభారతి పురస్కారం, అనంత ఆణిముత్యం పురస్కారం, 2003లో మాతృభాషా పురస్కారం, 2008లో తెలుగు విశ్వవిద్యాలయం పుర్స్కారామ్, 2016లో గిడుగు రామమూర్తి పంతులు భాషా పురస్కారం, 2017ఉగాది సాహిత్య పురస్కారం మొదలైనవి నేను అందుకున్న పురస్కారాలు.
భవిష్యత్ రచనలు
వెట్టికి వెట్టి ఒక దళిత అస్తిత్వ నవల , సిరివరం మీట్ మార్కెట్ ఒక్ అబహుజన అస్తిత్వ నవలిక, రక్షక తడులు ఒక ప్రాంతీ య ఆస్తిత్వ నవలిక ,ఇవన్నీ 2018 లోపే తీసుకొస్తాను.
యౌవతరానికి క్మీ సందేశం
యువతరం నిలకడగా ఆధునిక సాహిత్యాన్ని అధ్యానం చేయాలి. సాహిత్యంలో సమాజంలో వస్తున్న పర్ణామాల్ని క్షుణ్ణంగా నిశితంగా పరిశీలన చేస్తూ ఎదిరాసినా సమాజానికి ఉపయోగపడేలా రాయాలి. హేతుబద్దంగా పదిమందినీ ఆలోచింపజేస్తూ రచనలు చేయాలి. అభివ్యక్తి లో ఆధునికత వ్యక్తం కావాలి. సమాజంలో జరిగే సంఘటల్ని  కథావస్తువుగా మలిచే  నైపుణ్యం పెంపొందించుకోవాలి . వీటిని శిత్య లక్షణాలతో సమాజ హితం కోసం సృజన చేయాలి.
భాషా స్న్స్కృతుల అభివృద్దికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు
మనిషి జీవితం భాషతో ముడిపడిఉంది. మాతృభాష నాశిస్తే విలువలు పతనం అవుతాయి . తెలుగు భాష కి సంక్ల్సృటికి అవినాభావ సంబంధముంది. అందువన తెలుగు భాషను చులకన చేయరాదు. ఇంగ్లీషు విద్యాకే ప్రాధాన్యం ఇవ్వరాదు.
అందుకోసం
  1 విద్యాసంస్తలలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగును తప్పని సరిగా ఉండాలి.
2. ప్రజాల్భాషలోనే ప్రభుత్వ పాలన్ వ్యవహారాలు జరగాలి.
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు