అంతర్జాతీయ మహిళా ఉద్యమం




            

అటు తర్వాత  1909 ఫిబ్రవరి 28న అమెరికాలో ని న్యూయార్క్ నగరంలోనీ మాన్ హట్టన్లో    మొదటిసారిగా మహిళలంతా ప్రదర్శన చేస్తూ తమకు ఓటు హక్కు కావాలని, రాజకీయ ఆర్థిక హక్కులు కావాలని డిమాండ్ చేశారు. మహిళలకు ప్రపంచవ్యాప్తంగా ఓటు హక్కు సాధించేందుకు 1910లో కోపెన్   హెగన్లో  జరిగిన 
 శ్రామిక మహిళల రెండవ అంతర్జాతీయ సమావేశంలో  జర్మన్ కార్మిక నాయకురాలు క్లారా జెట్కిన్ మార్చి 8న మహిళా దినాన్ని జరపాలని ప్రతిపాదించింది.ఆ సమావేశం దాన్ని ఆమోదించింది.
"మహిళలకిచ్చే ఓటు హక్కు సోషలిజం కోసం చేసే పోరాటానికి బలం" అనే నినాదాన్ని ఆ మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకున్నా రు. కానీ 913 వరకు అంతర్జాతీయ మహిళా దినం వేర్వేరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నారు అమెరికాలో ఫిబ్రవరిలో జరిగే వారు మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు జరిపేవారు.
               1748 సంవత్సరంలో లో మార్చి 19న వచ్చిన ఉత్సవంలో రాజు శ్రామికుల తిరుగుబాటు భయపడి మహిళలకు ఓటు హక్కును వాగ్దానం చేశాడు దాంతో 19 10 లో జరిగిన ఒక జాతీయ సమావేశం లో లో సంవత్సరం మార్చి 19వ తేదీన అంతర్జాతీయ దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించుకున్నారు అదే రోజున న డెన్మార్క్ జర్మనీ స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా మొదలైన యూరప్ దేశాలలో మహిళా దినోత్సవాన్ని తెలిపారు జర్మనీలో క్లారా జెట్కిన్ నిర్వహించింది రష్యాలో 1913లో శ్రామిక మహిళా దినం గా మహిళా దినోత్సవం జరిపారు ఇలా ఇలా జరగడం ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన న మహిళా నాయకురాలు అలెగ్జాండ్రా పొలం తాయి పేర్కొన్నారు 1914లో లో ప్రాథమిక మహిళలకు ఓటు హక్కు నినాదంతో దశలో శ్రామిక మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు
               1917 అక్టోబర్లో లో వచ్చిన విప్లవం ద్వారా సోవియట్ రష్యా లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం వన్ స్త్రీ సమానత్వం కోసం అనేక చట్టాలు చేసింది మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి సెలవు దినంగా చేసింది విడాకులు అబార్షన్ ను చట్ట పరిధిలోకి తెచ్చి తెచ్చింది సంప్రదాయ పద్ధతిలో జరిగే చర్చి లో జరిగే వివాహం రద్దు చేసింది.

1922లో చైనా 1936లో స్పానిష్ మార్చి 8ని మహిళా దినోత్సవంగా గుర్తించాయి 1949లో అ దేవి జీవక్టోబరు 1న చైనాలో విప్లవం ద్వారా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది .అది మార్చి 8ని సెలవు దినంగా ప్రకటించింది 1975లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడం ద్వారా ఈ దినానికి అన్ని దేశాల్లో గుర్తింపు వచ్చింది .1995లో బీజింగ్ లో189 దేశాలు మహిళా సమస్యలపై చర్చించి బీజింగ్ ప్రకటన తయారు చేశాయి .దీని ప్రకారం ఆయా దేశాలు మహిళలకు రాజకీయాల్లో ప్రవేశాన్ని కల్పించాలి .వారికి సంపూర్ణ విద్యను అందించాలి.వారి ఆదాయాన్ని పెంచాలి. మహిళలు హింస,వివక్ష లేని సమాజంలో జీవించే విధంగా చేయాలి .మనదేశం కూడా ఇందులో సంతకం చేసింది. కానీ ఆచరణలో లో పెద్ద పురోగతి సాధించలేదు. 2015లో ఐక్యరాజ్యసమితి 2030 agenda స్వీకరించి కొన్ని లక్ష్యాలను గుర్తించింది .ఈ లక్ష్యాలలో లింగ సమానత్వం, మహిళా సాధికారత 5 లక్ష్యంగా ఉంది.

భారతదేశంలో మహిళా ఉద్యమం

భారతదేశంలో లో అనసూయ సారాభాయ్ శ్రామిక మహిళా ఉద్యమానికి ఆద్యురాలు.     1920లో
అహ్మదాబాదులో వున్న వస్త్ర పరిశ్రమలో పనిచేసే మహిళా కార్మికుల తో టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ ను స్థాపించింది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ ను కూడా స్థాపించింది.
శ్రామిక మహిళలను సంఘటిత పరచడం లో విమలా రణదివే, సుశీల గోపాలకృష్ణన్, కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ,పార్వతి కృష్ణన్ మొదలైన వారెంతోమంది ఉన్నారు.
వీరి నాయకత్వంలో జరిగిన పోరాటాల ఫలితంగానే భారతదేశంలో లో మహిళల కు సంబంధించి అనేక చట్టాలు రూపొందించబడ్డాయి 1991 తర్వాత వచ్చిన సరళీకరణ సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ప్రైవేటు రంగం అభివృద్ధి చెంది అసంఘటిత రంగం విస్తృతమైంది నేడు రాష్ట్రంలో లో తొంభై నాలుగు శాతం మంది అసంఘటిత రంగంలో ఉన్నారు కేవలం ఆరు శాతం మంది మాత్రమే సంఘటిత రంగంలో ఉన్నారు వీరికి ఉద్యోగ భద్రత లేదు. ప్రసూతి సెలవులు ఉండవు. వేతనాలు వంటి హక్కులు లేవు మహిళలు ప్రధానంగా భవన నిర్మాణం, గ్రానైట్ పరిశ్రమ, టెక్స్టైల్ ,రవాణా ,స్టీల్ మొదలైన రంగాలలో పని చేస్తున్నారు ఇవి కాక హెల్త్ వర్కర్లుగా అంగనవాడి ఆశ మధ్యాహ్న భోజనం , ఆసుపత్రులు ,పారిశుద్ధ్య కార్మికులు ,బీడీ వర్కర్లుగా అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు.2011 లెక్కల ప్రకారం మహిళా శ్రామికుల సంఖ్య దాదాపు 15 కోట్లు. వీరిలో వ్యవసాయం చేస్తున్నవారు 3 కోట్లమంది ఉన్నారు. వ్యవసాయ కూలీలుగా  6 కోట్లు. స్వయం ఉపాధి రంగంలో ఒక కోటి మంది , ఇతర రంగాల్లో 4.5 కోట్ల మంది పని చేస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు